పోలీసులకు ఫిర్యాదు చేసిన కిరణ్ రాయల్

2 months ago 5
తనపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు. పదేళ్ల క్రితం జరిగిన సెటిల్‌ అయిన ఇష్యూను ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చి నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విషయమై ఆయన అడిషన్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. కోర్టులో రిట్ పిటిషన్ వేయబోతున్నామన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్నవారు వైసీపీతో టచ్‌లో ఉన్నారన్నారు. తన ఫోన్ కేసు హైకోర్టులో ఉందని కిరణ్ రాయల్ తెలిపారు.
Read Entire Article