పోలీస్ వాహనంతో యువకుల రీల్స్.. అయినా కేసు నమోదు చేయని పోలీసులు, ఎందుకంటే..?

11 months ago 14
నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటలో ఇద్దరు యువకులు ఏకంగా పోలీస్ వాహనంతో రీల్స్ చేశారు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది వైరల్‌గా మారింది. ఈ ఘటనపై విమర్శలు రాగా.. తాజాగా జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ స్పందించారు. ఎస్‌ఐ మనవడు వాహనం తీసుకెళ్లినట్లు చెప్పారు. ఎస్‌ఐపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించినట్లు ఎస్పీ వెల్లడించారు.
Read Entire Article