ప్రజలకు దసరా, దీపావళి కానుక.. నవంబర్ నుంచి ఛార్జీల తగ్గింపు, ఎంత తగ్గిస్తున్నారో తెలుసా!

8 months ago 11
AP Govt Power Tariff Come Down By 13 Paise Per Unit: ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రజలకు ఊరటనిచ్చింది. నవంబర్ నుండి ప్రతి యూనిట్‌పై 13 పైసలు తగ్గుతుందని మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేసి, ప్రజలపై రూ.18 వేల కోట్లకు పైగా భారం మోపిందని ముఖ్యమంత్రి, మంత్రి ఆరోపించారు. గతంలో ట్రూ అప్ ఉండగా, ఇప్పుడు ట్రూ డౌన్ విధానంతో వెయ్యి కోట్లు ఆదా అయ్యాయని, భవిష్యత్తులో మరింత భారం తగ్గుతుందని హామీ ఇచ్చారు.
Read Entire Article