ప్రయాణికులకు అదిరే న్యూస్.. రేపు అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు..

6 months ago 14
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో ఒక ముఖ్యమైన నిర్ణయం ప్రకటించింది. నిమజ్జనం రోజున ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి.. మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 6న ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అన్ని మెట్రో స్టేషన్ల నుంచి రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఈ ఏర్పాటు వల్ల నిమజ్జన వేడుకలు చూసేందుకు వచ్చే భక్తులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
Read Entire Article