ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ నుంచి ఆ జిల్లాలకు వెళ్లే 98 బస్సులు రద్దు

6 months ago 25
తెలంగాణలో గత మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలను వర్షాలు విడిచిపెట్టడం లేదు. ఈక్రమంలో ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి పలు జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు తాత్కలికంగా రద్దు చేశారు. సుమారు 98 బస్సులను రద్దు చేస్తే నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు దీన్ని గమనించాలని.. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. మరి ఏ జిల్లాలకు బస్సులను రద్దు చేశారంటే..
Read Entire Article