హైదరాబాద్ మెట్రో ఛార్జీలు మే రెండో వారం నుండి పెరిగే అవకాశం ఉంది. కనిష్ట ఛార్జీ రూ. 15 వరకు, గరిష్ట ఛార్జీ రూ. 75 వరకు పెరగవచ్చు. ఎల్ అండ్ టీ ఈ పెంపు ద్వారా ఏడాదికి అదనంగా రూ. 150 కోట్లు ఆర్జించాలని భావిస్తోంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను భర్తీ చేయడానికి.. సంస్థ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఛార్జీల పెంపుదల అనివార్యంగా మారినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.