ప్రయాణికులు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. బస్ టికెట్లపై 30 శాతం డిస్కౌంట్

4 weeks ago 5
ప్రయాణికులకు ఆర్టీసీ భారీ శుభవార్త చెప్పింది. బస్ టికెట్లపై భారీగా రాయితీలను ప్రకటించింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కొరత ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు టికెట్ల ధరపై 30 శాతం డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గి.. పెట్రోల్, డీజిల్ కొరత సమస్య ఎదురుకాదని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.
Read Entire Article