ప్రాణహిత-గోదావరి లోయలో అద్భుతం.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..

10 months ago 27
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 23 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ అవశేషాలు కనుగొనబడ్డాయి. ఈ ఆవిష్కరణతో తెలంగాణ చరిత్ర మరో ప్రాచీన యుగానికి చెందినదని వెల్లడైంది. ప్రాణహిత-గోదావరి లోయలో బయటపడిన ఈ రాక్షసబల్లి అవశేషాలు ట్రయాసిక్ యుగానికి చెందిన హేరెరాసారియా జాతికి చెందినవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మాంసాహారి అయిన ఈ డైనోసార్ దక్షిణ అమెరికా వెలుపల కనుగొనడం ఇదే మొదటిసారి. దీనికి ‘మలేరిరాప్టర్ కుట్టి’ అని పేరు పెట్టారు.
Read Entire Article