'బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు'.. హైదరాబాద్‌లో వెలిసిన పోస్టర్లు, మెట్రోలో ప్రచారం

1 hour ago 2
హైదరాబాద్‌లో బండి భగీరథ్ మిస్సింగ్ అంటూ వెలిసిన పోస్టర్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో తెల్లవారే సరికే భారీ ఎత్తున పోస్టర్లు అంటించడం తీవ్ర దుమారం రేపుతోంది. అయితే అందులో కొన్ని పోస్టర్లను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించగా.. మిగిలినవి అలాగే ఉన్నాయి. ఈ పోస్టర్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చకు దారి తీసింది.
Read Entire Article