బయలుదేరిన గోటి తలంబ్రాలు.. తయారీ ప్రత్యేకతలు ఇవే..

11 months ago 22
భద్రాచలంలో ఏప్రిల్ 6న జరిగే సీతారాముల కల్యాణం సందర్భంగా.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నుంచి భక్తులు కోటి గోటి తలంబ్రాలను సమర్పించారు. శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా ఈ పవిత్ర కార్యక్రమం జరుగుతోందని సంఘం అధ్యక్షుడు కల్యాణ అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా.. దేవతామూర్తుల వేషధారణలో వడ్లను నాటి పంట వర్షించి, వరి కోత కోసిన తర్వాత ఆ ధాన్యాన్ని ఐదు రాష్ట్రాల నుండి 4 వేల మంది మహిళా భక్తులకు పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈసారి 800 కిలోల గోటి తలంబ్రాలను సమర్పించడం జరిగిందని ఆయన వివరించారు.
Read Entire Article