బస్సు ప్రయాణికులకు TGSRTC గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఆ ఇబ్బందులు ఉండవ్, హాయిగా ప్రయాణం..!

7 months ago 14
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు, ముఖ్యంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో 67 శాతం నుండి 95 శాతానికి పెరిగింది. దీంతో బస్సుల్లో నిలబడేందుకు కూడా చోటు లేక వృద్ధులు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రద్దీని తగ్గించడానికి, గ్రామాల నుండి విజ్ఞప్తుల మేరకు ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు శుభవార్త చెబుతూ.. రూ.193.44 కోట్లతో 503 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయి.
Read Entire Article