బస్సు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఇక ఉచితం కాదు, TGSRTC కీలక నిర్ణయం..!

6 months ago 10
తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్లలో నవంబర్ 1 నుంచి టాయిలెట్ల వినియోగం ఉచితం కాదు. రాష్ట్రంలోని 364 బస్టేషన్లలో 'పే అండ్ యూజ్' విధానం అమల్లోకి రానుంది. మూత్రశాలలు ఉచితం కాగా.. మరుగుదొడ్లకు ఛార్జీ ఉంటుంది. నిర్వహణ లోపాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా మెరుగైన పరిశుభ్రతను అందించాలని ఆర్టీసీ భావిస్తోంది.
Read Entire Article