బస్సులో ఆ యువకుడు అన్న మాటను.. సులభంగా మర్చిపోలేను: పవన్ కళ్యాణ్

2 hours ago 1
ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద ఐదు రకాల బస్సులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. పథకం ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దివ్యాంగులతో ముచ్చటించి.. వారి బాగోగులు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే జేఎన్టీయూలో చదువుతున్న ఓ దివ్యాంగ యువకుడితో పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. ఆ సంభాషణను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Read Entire Article