బస్సులో మంటలు, ముగ్గురు మృతి.. 36మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో.. శభాష్ డ్రైవరన్న

1 month ago 10
Nandyal District Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు టైరు పేలి, డివైడర్‌ను దాటి లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించారు. బస్సులో మంటలు చెలరేగినా, అదృష్టవశాత్తూ ఓ డీసీఎం డ్రైవర్ సకాలంలో స్పందించి ప్రయాణికులను కాపాడాడు. అయితే కొందరికి గాయాలయ్యాయి.. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అప్రమత్తంతో ప్రయాణికులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Read Entire Article