బాధితులకు అండగా తెలంగాణ బీజేపీ ఎంపీలు.. ఒకొక్కరు రూ.10 లక్షల చొప్పున..

6 months ago 7
తెలంగాణలో వరద ముంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు బీజేపీ ఎంపీలు అండగా నిలిచారు. ఆరుగురు పార్లమెంటు సభ్యులు.. ఇద్దరు కేంద్రమంత్రులు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఒక్కొక్కరు రూ.10 లక్షలు కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వారిని ప్రశంసించారు. బాధల్లో భరోసాగా నిలబడటం తమ బాధ్యత అని ఆయన తెలిపారు. సహాయక చర్యల కోసం వెంటనే నిధులు విడుదల చేయడం ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పారు.
Read Entire Article