బాధితులను ఆదుకుంటాం.. పంట నష్టపరిహారం చెల్లిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

6 months ago 8
Kamareddy district flood victims government support: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, పంటలను ఆయన పరిశీలించారు. లింగంపల్లి కుర్దులోని ఆర్‌అండ్‌బీ వంతెనను పరిశీలించి, తాత్కాలిక మరమ్మతులకు బదులుగా దానిని శాశ్వతంగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఈ వంతెనను బ్రిడ్జ్-కమ్-చెక్ డ్యామ్ తరహాలో నిర్మించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా భవిష్యత్తులో వరదలు సంభవించినప్పుడు నష్టాన్ని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article