బాపట్ల: బ్రిడ్జి కింద గుట్టుగా.. ఛీ ఛీ.. ఇదేం పని.. పోలీసులకు దొరికిపోయారుగా!

1 month ago 5
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం.. ఈ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు, రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపడుతోంది. డ్రోన్ల ద్వారా గంజాయి సాగును గుర్తించి, ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మత్తుకు అలవాటు పడిన కొంతమంది యువత.. పక్క దారులు ఎంచుకుంటున్న వైనం వెలుగు చూసింది. బాపట్ల జిల్లాలో మత్తు ఇంజెక్షన్లు వాడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Entire Article