బీఆర్ఎస్‌ను తిట్టటం తప్ప సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారు: కాటిపల్లి వెంకటరమణారెడ్డి

1 year ago 42
ధ్వంసం, విధ్వంసం, అప్పులు, బూతు పురాణం తప్ప అసెంబ్లీ సమావేశాలు ప్రజలకు ఏవిధంగానూ ఉపయోగపడేలా జరగలేదని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీని తిట్టిపోయటం తప్ప అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఆరోపించారు. బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాళ్లు కూడా మంచిగా మాట్లాడతారని.. కానీ సభలో ఎమ్మెల్యేలు మాత్రం అంతకంటే దారుణంగా మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article