బీజేపీలోకి YCP ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే..!

1 year ago 37
బీసీ సంఘం నేత, వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య బీజేపీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు పూర్తి కాగా.. రేపోమాపో ఆయన పార్టీ మారనున్నట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు గాను బలమైన బీసీ నేతను పార్టీలో చేర్చుకోవాలని కషాయ పార్టీ భావిస్తుందట.
Read Entire Article