బుద్దా వెంకన్న మామూలోడు కాదుగా.. అన్నంత పనిచేశారు, చిక్కుల్లో పిన్నెల్లి!

1 year ago 25
Buddha Venkanna Complaint In Macherla: మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాచర్ల వెళ్లారు.. పల్నాడులో ఏఎస్పీ లక్ష్మీపతిని కలిసి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తురకా కిషోర్ తదితరులపై ఫిర్యాదు చేశారు. తమ ప్రాణాలను తీసిన వారికి పదవి ఇస్తానని బహిరంగ ప్రకటన చేసిన వారిపై.. తమపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ ఘటనకు సబంధించిన ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Entire Article