బెంగళూరు కష్టాలు చెప్పుకున్న ఐటీ కంపెనీ సీఈవో.. మంత్రి లోకేష్ నుంచి ఊహించని రిప్లై

5 months ago 7
Nara Lokesh Invites Bengaluru Firm: రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేష్ లండన్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో, బెంగుళూరులోని ఓ ఐటీ కంపెనీ సీఈవో తన నగరంలోని ట్రాఫిక్ కష్టాల గురించి ట్వీట్ చేయగా, మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. విశాఖపట్నం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని, తమ రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించారు. మంత్రి లోకేష్ ఆహ్వానంపై ఆ సీఈవో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Read Entire Article