బోరుబావుల నుంచి సెగలు కక్కే వేడి నీరు.. ఊర్లో ఎక్కడ బోరు వేసినా సరే, ఎందుకలా..?

11 months ago 23
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పగిడేరులో బోరుబావుల నుంచి వేడి నీళ్లు వస్తుండటంతో ఆ గ్రామం ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ 80 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో నీరు లభిస్తుండటంతో రైతులు వ్యవసాయానికి వాడుకుంటున్నారు. అంతేకాకుండా, జియో థర్మల్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఆలోచనతో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది దేశంలోనే ప్రత్యేకమైన గ్రామంగా నిలిచింది.
Read Entire Article