బ్యాగ్ మర్చిపోయి సికింద్రాబాద్‌లో దిగేసిన ప్రయాణికుడు.. సిబ్బంది తెరిచి చూడగా..

10 months ago 23
తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా రామాయంపేట మండలం దాయారాకు చెందిన రమేష్ పటేల్ అనే ప్రయాణికుడు గుజరాత్ నుండి తిరిగి వస్తుండా.. సికింద్రాబాద్‌లో తన బ్యాగ్ మర్చిపోయాడు. దానిలో దుస్తులు, రూ. 3.13 లక్షల నగదు ఉన్నాయి. రాజమహేంద్రవరంలో జీఆర్పీ , ఆర్పీఎఫ్ సిబ్బంది ఆ బ్యాగును గుర్తించి.. ఆ బ్యాగ్‌లో ఆహ్వాన పత్రికలోని ఫోన్ నంబర్ ద్వారా అతనికి సమాచారం అందించారు. రమేష్ పటేల్ తన బ్యాగును తిరిగి పొందడంతో సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఘటనలో సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Read Entire Article