భద్రాచలం: అందాల పోటీల్లో విజేతగా పానీపూరి అమ్మే వ్యక్తి కుమార్తె..

5 months ago 15
Miss Teen India Telangana: అందాల పోటీల్లో సామాన్యులకూ చోటుందని నిరూపిస్తూ, భద్రాచలం పానీ పూరి అమ్మే వ్యక్తి కుమార్తె ప్రీతి యాదవ్ మిస్ టీన్ తెలంగాణగా కిరీటం గెలుచుకుంది. జైపూర్ లో జరిగిన మిస్ టీన్ ఫరెవర్ స్టార్ ఇండియా పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి, తన అందం, ఆత్మవిశ్వాసంతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది ప్రీతి యాదవ్. భవిష్యత్తులో తాను కూడా ఐశ్వర్యారాయ్ లా ప్రపంచ వేదికపై రాణించాలని ప్రీతి యాదవ్ ఆకాంక్షిస్తోంది. ప్రస్తుతం తాను 8వ తరగతి చదువుతోంది.
Read Entire Article