భద్రాద్రి ఆలయ అభివృద్ధి కోసం రూ.350 కోట్లతో మాస్టర్ ప్లాన్..

11 months ago 21
భద్రాద్రి రాముల వారి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కార్ భారీ ఎత్తున నిధులు కేటాయించేందుకు రెడీ అవుతోంది. రాములవారి ఆలయం కోసం రూ.350 కోట్లతో మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. త్వరలోనే ఈ పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. నాలుగు దశల్లో ఆలయ అభివృద్ధి పనులు జరుపుతామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నుంచి అనుమతి రావడమే తరువాయి.. మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తామంటున్నారు. ఆ వివరాలు..
Read Entire Article