భద్రాద్రి సీతారాములకు 'సర్కార్' ప్రత్యేక కానుక.. ఆరో నిజాం కాలం నుంచే ఆనవాయితీ..!

11 months ago 10
తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతి ఏడాది భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామికి శ్రీరామనవమి రోజున కల్యాణ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఈ ఏడాది సీఎం రేవంత్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు. 1890లలో ఆరో నిజాం కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతోంది.
Read Entire Article