భర్తకు తెలియకుండా ఇదేం పనమ్మా.. ఇప్పుడు చూడు ఏం జరిగిందో..

9 months ago 40
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోతరాజు వీరయ్య అనే రైతు ఎడ్లను అమ్మగా వచ్చిన రూ.1.50 లక్షలను ధాన్యం బస్తాలో దాచాడు. ఈ విషయం తెలియని ఆయన భార్య ఆ బస్తాను అమ్మేసింది. డబ్బులు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు దాచుకునే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సురక్షితమైన ప్రదేశాల్లో దాచుకోవాలని లేదా బ్యాంకుల్లో వేసుకోవడం మంచిదని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article