భార్యాభర్తల మధ్య గొడవ.. పంచాయతీ చేయడానికి వచ్చిన వారిలో ఇద్దరు దారుణ హత్య..

8 months ago 11
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో భార్యాభర్తల గొడవ పరిష్కారానికి పెట్టిన పంచాయితీలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గాండ్ల గణేష్, మోటం మల్లేష్ అనే ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపాటి వివాదాలు కూడా ప్రాణాలు తీసే స్థాయికి చేరకుండా సంయమనం పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article