తెలంగాణలో అమల్లోకి వచ్చిన భూ భారతి చట్టం ప్రకారం.. భూముల రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ తప్పనిసరి. సర్వే మ్యాప్ రూపకల్పనలో సర్వేయర్ల పాత్ర కీలకం కానుంది. ప్రస్తుతం నాలుగు మండలాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సర్టిఫైడ్ సర్వేయర్ ద్వారానే సర్వే చేయించాలి. ప్రైవేట్ సర్వేయర్లకు కూడా శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.