భూమి యజమానులకు అలర్ట్.. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియలో మార్పులు..

10 months ago 19
తెలంగాణలో అమల్లోకి వచ్చిన భూ భారతి చట్టం ప్రకారం.. భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్ తప్పనిసరి. సర్వే మ్యాప్ రూపకల్పనలో సర్వేయర్ల పాత్ర కీలకం కానుంది. ప్రస్తుతం నాలుగు మండలాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సర్టిఫైడ్ సర్వేయర్ ద్వారానే సర్వే చేయించాలి. ప్రైవేట్ సర్వేయర్లకు కూడా శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article