భూముల వర్గీకరణపై విచారణ.. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

5 months ago 18
Andhra pradesh Government Committee on Jarib and Non Jarib Lands: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలోని భూముల వర్గీకరణ అంశం మీద సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించింది. జరీబు, నాన్ జరీబు భూముల వర్గీకరణపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఈ కమిటీ 45 రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుందని.. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
Read Entire Article