మంగళగిరిలో రూ.2.35 కోట్లతో వినాయకుడికి అలంకరణ

6 months ago 9
మంగళగిరిలో 2.35 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో గణపతి మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. మంగళగిరి మెయిన్ బజార్‌లోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుడి మండపాన్ని ప్రత్యేకంగా కరెన్సీ నోట్లతో అలంకరించారు. సంక బాలాజీ గుప్తా యూత్, స్థానిక వ్యాపారుల సహకారంతో ఈ గణనాథుడిని సిద్ధం చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
Read Entire Article