మంగళగిరిలో రూ.2.35 కోట్లతో వినాయకుడికి అలంకరణ

9 months ago 20
మంగళగిరిలో 2.35 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో గణపతి మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. మంగళగిరి మెయిన్ బజార్‌లోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుడి మండపాన్ని ప్రత్యేకంగా కరెన్సీ నోట్లతో అలంకరించారు. సంక బాలాజీ గుప్తా యూత్, స్థానిక వ్యాపారుల సహకారంతో ఈ గణనాథుడిని సిద్ధం చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
Read Entire Article