మండు వేసవిలో చల్లని కబురు.. తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు

10 months ago 11
తెలంగాణలో భిన్నమైన వాతావరణం నెలకొంది. పగలు ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం వర్షాలతో ప్రజలకు ఉపశమనం కలుగుతోంది. బంగాళాఖాతంలోని ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు, రాష్ట్రానికి వడగాలుల ముప్పు ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో 13 జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది.
Read Entire Article