మంత్రాలయం రాఘవేంద్రుడికి ఖరీదైన కానుక.. రూ.కోట్ల విలువైన శేషవాహనం, నవరత్న కవచం

1 week ago 2
Mantralayam Mutt Guru Vaibhavotsava Program Banglore Devotee Donation: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాలకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన భక్తుడు మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి ఖరీదైన కానుకల్ని అందజేశారు. 50 కిలోల వెండితో శేష వాహనం.. అలాగే నవరత్న కవచాన్ని కూడా అందజేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కుమార స్వామి, నటుడు రిషబ్ శెట్టి కూడా హాజరయ్యారు.. టీటీడీ తరఫున పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు.
Read Entire Article