పెద్దపల్లి మార్కెట్ యార్డులో సంతోష్ అనే వ్యక్తి కుమార్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. మరదలితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. కుమార్ భార్య అనిత, శైలజ అబద్ధాలు చెప్పి తన భర్తను చంపించారని ఆరోపిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.