సంగారెడ్డి జిల్లా లింగపల్లి వద్ద కొత్తగా ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఈ రూట్లో తరుచుగా ప్రమాదాలు జరుగుతుండటంతో అధికారులు ఇటీవల కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం చేట్టారు. జాతీయ రహదారి 65 మీదుగా కర్ణాటక, మహారాష్ట్రకు రాకపోకలు సాగించే ప్రయాణికులు ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రయాణించొచ్చు.