మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. బర్తరఫ్ చేయాలని డిమాండ్..!

1 year ago 35
మంత్రి కొండా సురేఖను వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కేటీఆర్, నాగార్జునలపై తీవ్రమైన ఆరోపణలు చేసి.. పరువు నష్టం దావాలు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు మరో కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన కోడెలను.. తన అనుచరుడైన రాంబాబుకు మంత్రి కొండా సురేఖ తన పరపతి వాడి ఇప్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు.. బీజేపీ నాయకులు ధర్నా చేశారు. మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Read Entire Article