మళ్లీ తెరపైకి తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్.. ఊహించని మలుపు దిశగా తెలంగాణ రాజకీయాలు..!

8 months ago 15
Telangana AP Sentiment: తెలంగాణ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. మొన్నటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగా.. ఇప్పుడు వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయటం చర్చగా మారింది. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అగ్గి రాజేసింది. పీఏసీ ఛైర్మన్ బాధ్యతలు శేరిలింగంపల్లి గాంధీకి కట్టబెట్టటం ఇప్పుడు.. ఎమ్మెల్యేల ఫిరాయింపుల దగ్గరి నుంచి తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్ వరకు వచ్చి ఆగాయి. తర్వాత ఏం జరుగనుందన్నది ఉత్కంఠగా మారింది.
Read Entire Article