మహబూబ్‌నగర్: రూ.3.5 కోట్ల పాత బకాయి.. ఏసీ, పాత స్కూటర్ రికవరీ

1 year ago 25
మహబూబ్‌నగర్ జిల్లా రంగాపూర్‌లో రూ.3.5 కోట్ల బకాయి కింద ప్రభుత్వ అధికారులు ఏసీ, పాత స్కూటర్‌ రికవరీ చేశారు. రైస్ మిల్లు యజమాని ధాన్యం డబ్బులు ప్రభుత్వానికి కట్టకుండా ఎగవేయగా.. స్థానిక ఎమ్మెర్వో ఇంట్లో వస్తువులను రికవరీ చేసారు. ఈ జప్తు స్థానికంగా చర్చనీయాంశమైంది.
Read Entire Article