మహిళలకు మరో శుభవార్త.. కీలక బాధ్యతలను అప్పగించనున్న ప్రభుత్వం..

11 months ago 18
తెలంగాణ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు రైస్‌మిల్లుల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అనువైన ప్రాంతాల్లో రైస్‌మిల్లులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్లకు ఈ బాధ్యత అప్పగించగా.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్థల పరిశీలన జరుగుతోంది. రూ. 2 కోట్ల నుండి రూ. 8 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article