మా భార్యలను పంపిస్తలేడు.. మామ మోసం చేశాడంటూ కలెక్టరేట్ ఎదుట అల్లుళ్ల నిరాహార దీక్ష

2 years ago 53
eluru son in laws hunger strike against uncle: భార్యలను కాపురానికి పంపలేదంటూ ఓ మామపై అల్లుళ్లు ఫైర్ అవుతున్నారు. పెళ్లైన తర్వాత కూడా కూతుర్లను ఇంట్లోనే ఉంచుకుని కాపురానికి పంపకుండా వేధిస్తున్నారని రోడ్డెక్కారు. ఏకంగా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. తమ మామ మీద చర్యలు తీసుకోవాలని.. అలాగే ఆయన తమపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని కోరుతున్నారు. తాజాగా కలెక్టరేట్ ఎదుట టెంటు వేసుకుని రిలే నిరాహారదీక్షలు దిగారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. మామ శ్రీనివాస రామానుజ అయ్యంగార్‌కు వ్యతిరేకంగా ఇద్దరు అల్లుళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article