మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కీలక బాధ్యతలు.. వైఎస్ జగన్ నిర్ణయం

1 year ago 26
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కీలక పదవి అప్పగించారు. వైసీపీ అధికార ప్రతినిధిగా గోరంట్ల మాధవ్‌ను నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి హిందూపురం ఎంపీగా గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు గోరంట్ల మాధవ్‌కు అవకాశం లభించలేదు.
Read Entire Article