మాజీ గవర్నర్ తమిళిసై ఇంట విషాదం.. బోరున ఏడ్చిన సౌందరరాజన్, సీఎం రేవంత్ సంతాపం

1 year ago 22
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి అనంతన్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం రేవంత్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Read Entire Article