మామ, అల్లుళ్లు కమీషన్ల కోసం.. ప్రజల సొమ్ము వృథా చేశారు: సీఎం రేవంత్ రెడ్డి

6 months ago 10
Telangana Assembly Session: మాజీ మంత్రి హరీశ్ రావు అసత్య వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చిందన్నారు. ఈ మార్పు వెనుక రూ.లక్ష కోట్ల దోపిడీ దాగి ఉందని ఫైర్ అయ్యారు. మామ అల్లుళ్లు కమీషన్ల కోసం ప్రజల సొమ్మును వృథా చేశారని మండిపడ్డారు.
Read Entire Article