మిమ్మల్ని డబ్బులు ఎవరు వసూలు చేయమన్నారు: టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి

5 months ago 11
ప్రొద్దుటూరులో పోలీసుల తీరు చూస్తే బ్రిటీష్ కాలం నాటి రోజులు గుర్తు వస్తున్నాయని ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి అన్నారు. సివిల్ మ్యాటర్లలో పోలీసులకు అసలేం పని అని ప్రశ్నించారు. బంగారం వ్యాపారిని అక్రమంగా ఎలా నిర్బంధిస్తారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని పైస్థాయి అధికారులతో చర్చిస్తానని అన్నారు. వరదరాజులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Read Entire Article