మిస్‌ వరల్డ్‌-2025 విజేతగా మిస్‌ థాయ్‌లాండ్.. మొదటి, రెండవ రన్నరప్స్ ఎవరంటే..

1 year ago 61
హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికపై జరిగిన మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ విజేతగా నిలిచింది. మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 8లో స్థానం పొందలేక నిష్క్రమించింది. మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా వంటి దేశాల సుందరీమణులు టాప్ 8లో చోటు దక్కించుకున్నారు. విజేతకు రూ. 8.5 కోట్లు, వజ్రాల కిరీటం, ప్రపంచ యాత్ర లభించాయి. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి, నాగార్జున వంటి ప్రముఖులు హాజరయ్యారు.
Read Entire Article