మీ వద్ద పాత రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయా.. అయితే ఇది మీ కోసమే..

1 month ago 4
హైదరాబాద్‌లో పాత నోట్ల కలకలం హాట్ టాపిక్‌గా మారింది. నగరంలోని తాజ్ మహల్ హోటల్ వద్ద, రద్దైన పాత నోట్లను మార్పిడి చేస్తున్న ఒక ముఠాను సెంట్రల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనా స్థలంలో 55 లక్షల రూపాయల విలువ గల పాత కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. వాటి మార్పిడి కోసం ప్రయత్నిస్తున్న నిందితులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article