మీకు రోడ్డుపై ఆవు కనిపిస్తే.. తక్షణమే ఇలా చేయండి..

10 months ago 21
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై తిరుగుతున్న పశువుల సమస్యను పరిష్కరించడానికి ఉత్తర మండల ట్రాఫిక్ పోలీసులు, GHMC అధికారులతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. పశువులను గుర్తించి, వాటిని సురక్షితంగా పశువుల శరణాలయాలకు తరలించారు. వాహనదారులు, పాదచారులకు ఈ పశువుల వల్ల కలిగే ఇబ్బందులు.. ప్రమాదాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article