సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై తిరుగుతున్న పశువుల సమస్యను పరిష్కరించడానికి ఉత్తర మండల ట్రాఫిక్ పోలీసులు, GHMC అధికారులతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. పశువులను గుర్తించి, వాటిని సురక్షితంగా పశువుల శరణాలయాలకు తరలించారు. వాహనదారులు, పాదచారులకు ఈ పశువుల వల్ల కలిగే ఇబ్బందులు.. ప్రమాదాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.