హైదరాబాద్ మీర్పేట్ మాధవి కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వెంకటమాధవిని చంపేందుకు భర్త గురుమూర్తికి మరో ముగ్గురు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు గురుమూర్తి కుటుంబసభ్యులే కాగా.. వారిలోనూ ఇద్దరు మహిళలు ఉన్నారని భావిస్తున్నారు. ఆ ముగ్గురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.