మీసేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకునే వారికి శుభవార్త.. 11 మీసేవా సెంటర్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలని.. సెప్టెంబర్ 20 వరకు అవకాశం అని తెలిపారు. అప్లై చేసుకునేవారికి డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న స్థానికులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర డాక్యుమెంట్లకు కావాల్సిన వివరాలు తెలియాలంటే.. ఈ వార్త చదండి.