హైడ్రా వ్యవస్థపై అధికార కాంగ్రెస్ ఎమ్మల్యే అనిరుధ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ముందు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత.. లావాదేవీలు జరుపుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కమిషనర్ తాను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదని.. తన పరిస్థితే ఇలా ఇంటే సామాన్యుల పరస్థితి ఏంటని ప్రశ్నించారు.